వార్తలకు తిరిగి వెళ్లండి
హీరోగా నటిస్తారని రూ.3.5 కోట్ల మోసం

హీరోగా అవకాశం ఇస్తామని నమ్మించి ఒక యువకుడి తల్లిదండ్రుల నుండి రూ.3.5 కోట్లు వసూలు చేసిన కేసులో ‘పిల్ల జమిందార్’ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా తీయకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ప్రస్తుతం సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
Comments
Loading comments...