Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండగా నిలిచిన చిత్రబృందం - రాశీఖన్నా

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 10, 2026 2:22 PM జాతీయంవినోదం
అండగా నిలిచిన చిత్రబృందం - రాశీఖన్నా - Udayam
అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ చిత్రం షూటింగ్‌లో యాక్షన్ సీన్లు చేస్తున్నప్పుడు గాయపడ్డానని నటి రాశీ ఖన్నా పేర్కొన్నారు. కష్టకాలంలో తన కుటుంబం, తోటి నటులు, చిత్రబృందం ఎంతో మద్దతుగా నిలిచారని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్‌ 4న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ తన కెరీర్‌లో అత్యంత కష్టతరమైనదైనప్పటికీ, అందరి సహకారంతో పూర్తి చేయగలిగానని రాశీ ఖన్నా చెప్పారు.

Comments

G
Loading comments...