వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోకి వరద ప్రవాహం రెండ్రోజులుగా పెరుగుతోంది. గురువారం ఉదయం 1,54,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదైంది.
గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతున్నట్లు ప్రాజెక్ట్ ఈఈ సురేశ్ వెల్లడించారు.
Comments
Loading comments...

