Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపే ఇంగ్లాండ్‌తో తొలి టీ20: తుది జట్టులో వైభవ్‌కు చోటు దక్కేనా

అమరేష్ గౌడ్ Jun 30, 2026 5:12 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
రేపే ఇంగ్లాండ్‌తో తొలి టీ20: తుది జట్టులో వైభవ్‌కు చోటు దక్కేనా - Udayam Digital
భారత్, ఇంగ్లాండ్ మధ్య రేపటి నుండి ప్రతిష్టాత్మక ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుండగా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీనియర్లకే జట్టు మేనేజ్‌మెంట్ తొలి ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఎవరైనా గాయపడితేనో లేదా భారత్ ముందే సిరీస్ కైవసం చేసుకుంటేనో తప్ప వైభవ్‌కు అవకాశం దక్కడం కష్టమే.

Comments

G
Loading comments...