Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏషియన్ గేమ్స్ 2026: టీమ్ ఇండియా మహిళల జట్టు ప్రకటన

Follow Udayam on Google
దివ్య శ్రీ Jun 30, 2026 10:53 AM జాతీయంక్రీడలు
ఏషియన్ గేమ్స్ 2026: టీమ్ ఇండియా మహిళల జట్టు ప్రకటన - Udayam
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్‌లో జరగనున్న 2026 ఏషియన్ గేమ్స్ కోసం బీసీసీఐ భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్‌లో ఆశించిన మేర రాణించకపోయినా, సీనియర్ క్రీడాకారిణి హర్మన్‌ప్రీత్ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తూ సెలెక్టర్లు ఆమెపై నమ్మకాన్ని ఉంచారు. గత ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న భారత జట్టు, ఈసారి కూడా అదే జోరును ప్రదర్శించి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...