వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని కమర్షియల్ భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బల్దియా కమిషనర్ వెంకన్న ఆదేశించారు. ఎర్రగట్టుగుట్ట, భీమారంలో పరికరాలను పరిశీలించారు.
సుజిత్సింగ్నగర్, ఎం.హెచ్.నగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

