వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
రైతులకు గుడ్ న్యూస్: ఒకే విడతలో 'రైతు భరోసా' పంపిణీ
Kumar Jun 22, 2026 2:24 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

'రైతు భరోసా' ద్వారా 73 లక్షల మంది రైతులకు రూ. 9 వేల కోట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో ఎదురైన విమర్శల దృష్ట్యా, ఈసారి ఒకే విడతలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
నిధుల కొరత ఏర్పడితే గరిష్టంగా 9 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30న అధికారికంగా నిధులను విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...