Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు గుడ్ న్యూస్: ఒకే విడతలో 'రైతు భరోసా' పంపిణీ

Kumar Jun 22, 2026 2:24 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago
రైతులకు గుడ్ న్యూస్: ఒకే విడతలో 'రైతు భరోసా' పంపిణీ - Udayam Digital
'రైతు భరోసా' ద్వారా 73 లక్షల మంది రైతులకు రూ. 9 వేల కోట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో ఎదురైన విమర్శల దృష్ట్యా, ఈసారి ఒకే విడతలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిధుల కొరత ఏర్పడితే గరిష్టంగా 9 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30న అధికారికంగా నిధులను విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...