Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు: వరంగల్ కలెక్టర్

Saiteja Jun 21, 2026 2:10 PM వరంగల్ 2 viewsabout 2 hours ago
​ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు: వరంగల్ కలెక్టర్ - Udayam Digital
​వరంగల్ జిల్లా సీకేఎం డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్-2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 480 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ​వారిలో 431 మంది అభ్యర్థులు హాజరవగా, 49 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష అత్యంత విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసిందని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...