వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో వర్షాలు కురవక 763 చెరువులు అడుగంటాయి. భూగర్భ జలాలు తగ్గి లక్ష ఎకరాల్లో సేద్యం అగమ్యగోచరంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చెరువుల్లో నీరు లేక చేపల పెంపకం నిలిచిపోయి మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. చేప పిల్లలకు బదులు నగదు అందించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

