వార్తలకు తిరిగి వెళ్లండి
నకిలీ వీసాల కలకలం: ఎయిర్పోర్టులో 20 మంది అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో ఒమన్ వెళ్లేందుకు ప్రయత్నించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.
గురువారం తనిఖీల్లో వారి వీసాలు నకిలీవని తేలింది. దీంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...