వార్తలకు తిరిగి వెళ్లండి
నకిలీబాబా అక్రమ ఆస్తుల జప్తు

గుప్తనిధుల పేరుతో 26 మంది నుంచి రూ. కోటి పైగా వసూలు చేసిన నకిలీబాబా దర్శనాల రాజ్కుమార్ ఇంటిని పోలీసులు జప్తు చేశారు. ఈ మోసాలపై 19 కేసులు నమోదవ్వగా, కోర్టు ఉత్తర్వుల మేరకు నిందితుడి ఇంటిని సీజ్ చేశారు.
నేరాల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కఠిన చర్యలు ఉంటాయని సీఐ శ్రావణ్ హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...