వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం ధరలు భారీగా పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన పాత సోనామసూరి 26 కేజీల బస్తా ధర రెండు నెలల్లో రూ.400 పెరిగి రూ.1,750కు చేరింది. కిలో ధర రూ.70 దాటింది.
ధరలు మరింత పెరిగి బస్తా రూ.1,900కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

