వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్ల మార్గంలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
భక్తులెవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, గాయపడిన బాలికకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు అక్కడి నిర్మాణ భద్రతపై విచారణ చేపట్టారు.
Comments
Loading comments...
