వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్లోకి పాక్ క్రికెటర్ల డ్రగ్స్ స్మగ్లింగ్

భారత్లోకి పాకిస్థాన్ క్రికెటర్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవారంటూ కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ ఆర్వీఎస్ మణి సంచలన విషయాలు వెల్లడించారు. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్, షాహిద్ అఫ్రిది వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లే ఈ స్మగ్లింగ్లో ప్రధాన సూత్రధారులని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ దందా మొత్తం పాక్ ప్రభుత్వ అండదండలతోనే సాగేదని, దౌత్యవేత్తలతో పాటు ఆటగాళ్లు కూడా భారత్కు డ్రగ్స్ మోసుకొచ్చేవారని మణి పేర్కొన్నారు.
Comments
Loading comments...