Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోకి పాక్ క్రికెటర్ల డ్రగ్స్ స్మగ్లింగ్

రేఖ దేవి Jul 14, 2026 5:52 PM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
భారత్‌లోకి పాక్ క్రికెటర్ల డ్రగ్స్ స్మగ్లింగ్ - Udayam Digital
భారత్‌లోకి పాకిస్థాన్ క్రికెటర్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవారంటూ కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ ఆర్‌వీఎస్ మణి సంచలన విషయాలు వెల్లడించారు. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్, షాహిద్ అఫ్రిది వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లే ఈ స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రధారులని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దందా మొత్తం పాక్ ప్రభుత్వ అండదండలతోనే సాగేదని, దౌత్యవేత్తలతో పాటు ఆటగాళ్లు కూడా భారత్‌కు డ్రగ్స్ మోసుకొచ్చేవారని మణి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...