వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ కాస్త వెనుకబడిందని మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. అయితే జట్టు నాణ్యత దృష్ట్యా అవకాశాలను కొట్టిపారేయలేమని ద్రవిడ్ పేర్కొన్నారు.
న్యూజిలాండ్తో విదేశీ సిరీస్ భారత్కు సవాలేనన్నారు. కోహ్లీ, పుజారా, రోహిత్, రహానే వంటి సీనియర్ల అనుభవం లోటు ప్రభావం చూపొచ్చని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

