Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిభావంతులైన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

Follow Udayam on Google
Harika Jun 20, 2026 3:03 PM సంగారెడ్డిGeneral
ప్రతిభావంతులైన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ - Udayam
పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 438 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే మహిపాల్ రూ. 35 లక్షలతో సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాలే భవిష్యత్తుకు బలమైన పునాది అని, లక్ష్యంతో కష్టపడి చదవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...