Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్‌ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథ

Follow Udayam on Google
Sai Sep 08, 2026 11:17 AM జాతీయంవినోదం
ధనుష్‌ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథ - Udayam
ధనుష్‌ నటిస్తున్న భారీ పౌరాణిక అడ్వెంచర్‌ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ రచయితగా చేరారు. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మించనున్నారు. అడవుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం మిత్రన్‌కు హిందీలో తొలి సినిమా. ధనుష్‌, భన్సాలీ, విజయేంద్ర ప్రసాద్‌ కలయికతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...