వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం.. రూ. 650 కోట్ల భారీ స్కామ్

ఆరోగ్య శాఖలో మందులు, సప్లిమెంట్ల కొనుగోళ్లలో కేవలం 16 నెలల కాలంలోనే రూ. 650 కోట్ల భారీ అవినీతి జరిగిందని ఆప్ (AAP) నేత సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కుంభకోణానికి కేవలం ఒక్క అధికారే బాధ్యురాలంటూ బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని, కానీ ఒకే ఒక్క అధికారి ఇంతటి భారీ మోసానికి పాల్పడటం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...