Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మనీష్ రెడ్డి Jun 29, 2026 9:50 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - Udayam Digital
ఢిల్లీలో సరికొత్త ఈవీ విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలుష్య నివారణే ధ్యేయంగా రాబోయే నాలుగేళ్లలో ఏకంగా రూ.15,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కొత్త వాహనాల కొనుగోలుపై పన్ను మినహాయింపులతో పాటు భారీగా రాయితీలు లభిస్తాయి.

Comments

G
Loading comments...