వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదేళ్ల తర్వాత ఆల్రౌండర్ దీపక్ హుడా మళ్లీ బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడనున్నారు. క్రునాల్ పాండ్యాతో వివాదం కారణంగా 2021లో బరోడాను వీడిన హుడా.. రాజస్థాన్కు వెళ్లారు.
హుడా, క్రునాల్, బరోడా క్రికెట్ సంఘం మధ్య విభేదాలు పరిష్కారమయ్యాయని సీఈవో స్నేహల్ పరిఖ్ తెలిపారు.
Comments
Loading comments...

