వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వరుస ఓటముల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
సెలెక్టర్లతో సంప్రదింపులు లేకుండా ఆటగాళ్లను తొలగించడం, కోచింగ్ సిబ్బందిని మార్చడంపై మనస్తాపానికి గురైన మిస్బా-ఉల్-హక్ సెలెక్షన్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే పీసీబీ ఇంకా రాజీనామాను ఆమోదించలేదు.
Comments
Loading comments...

