వార్తలకు తిరిగి వెళ్లండి
అవినీతి ఇంజినీరు బాగోతం

నిజాంపేట సర్కిల్లో ఇంజినీరు ధీరజ్రెడ్డి తన తండ్రి పేరుతో ఏజెన్సీని సృష్టించి, బినామీ సంస్థల ద్వారా రూ.కోట్ల నిధులను అక్రమంగా కొల్లగొట్టాడు.
సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగ్గొట్టడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు విచారణను వేగవంతం చేశారు.
Comments
Loading comments...