Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ గురి.. ఢిల్లీ పీఠమే లక్ష్యం

వైష్ణవి శర్మ Jun 29, 2026 9:02 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
ఏడు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ గురి.. ఢిల్లీ పీఠమే లక్ష్యం - Udayam Digital
వచ్చే ఏడాది జరగబోయే ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, 2029 లోక్‌సభ ఎన్నికలను మనసులో ఉంచుకుని ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా రాజేంద్రపాల్ గౌతమ్‌ను నియమించింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. బీజేపీ, ఆప్ అధీనంలోని మిగిలిన రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

Comments

G
Loading comments...