వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
జంషెడ్పూర్లో సంపూర్ణ బంద్
కర్ణి సేన నాయకుడు హిమాన్షు సింగ్ (28) హత్యకు నిరసనగా జార్ఖండ్లోని జంషెడ్పూర్లో బీజేపీ సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలో దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి, రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.
గత జూన్ 27 రాత్రి జరిగిన ఈ హత్యతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరం అంతటా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...