Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంషెడ్‌పూర్‌లో సంపూర్ణ బంద్

దివ్య శ్రీ Jul 03, 2026 6:42 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
కర్ణి సేన నాయకుడు హిమాన్షు సింగ్ (28) హత్యకు నిరసనగా జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో బీజేపీ సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలో దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి, రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. గత జూన్ 27 రాత్రి జరిగిన ఈ హత్యతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరం అంతటా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...