వార్తలకు తిరిగి వెళ్లండి
దూసుకొస్తున్న మహా మేఘం

బంగాళాఖాతం నుంచి జమ్మూకశ్మీర్ వరకు 1,500 కిలోమీటర్ల భారీ మేఘం ఏర్పడింది. శాటిలైట్ చిత్రాల ద్వారా దీన్ని గుర్తించారు.
రుతుపవనాల కదలికలతో ఉక్కపోతతో ఉన్న ఢిల్లీ సహా ఉత్తర భారతమంతటా రానున్న రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
Comments
Loading comments...