వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శ్రీనగర్ కాలనీ, దేశితిక్యాల బస్తీ దవాఖానాలను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షల లభ్యతను పరిశీలించారు.
రోగులతో మాట్లాడి సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

