వార్తలకు తిరిగి వెళ్లండి
జంతర్ మంతర్ వద్ద ఆగని కాక్ రోచ్ జనతా పార్టీ పోరు
Harika Jun 22, 2026 6:09 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago

మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఇతర అక్రమాలపై కాక్ రోచ్ జనతా పార్టీ (CJP) ధ్వజమెత్తింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం నాటికి వరుసగా మూడో రోజు కూడా ఈ నిరసన ప్రదర్శనలు ఉధృతంగా కొనసాగాయి.
Comments
Loading comments...