Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటగాళ్ల దాడిలో కోచ్‌ మృతి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 14, 2026 7:53 AM ఆల్ ఇండియా క్రీడలు
ఆటగాళ్ల దాడిలో కోచ్‌ మృతి - Udayam
శ్రీలంకలో యువ క్రికెటర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన 62 ఏళ్ల కోచ్‌ సుమిత్‌ ఫెర్నాండో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. ఆగస్టు 8న కొలంబోలో తాగునీటి విషయంలో తలెత్తిన ఘర్షణలో ఆయనపై దాడి జరిగింది. ఈ కేసులో 17 ఏళ్ల ఆటగాడిని పోలీసులు అరెస్టు చేశారు. సుమిత్‌ గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌కు పాఠశాల స్థాయిలో కోచ్‌గా వ్యవహరించారు.

Comments

G
Loading comments...