Back to feed
చిత్తూరులో నడివీధి గంగమ్మ జాతర: ఘనంగా ప్రారంభం
Vikas Sharma May 12, 2026 6:29 AM చిత్తూరు 2 viewsabout 3 hours ago

చిత్తూరులో ప్రసిద్ధ నడివీధి గంగమ్మ జాతర వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు తొలి పూజ నిర్వహించి జాతరను ప్రారంభించగా, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో భద్రతను పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...



