వార్తలకు తిరిగి వెళ్లండి
చందన్వెల్లి డేటాసెంటర్: సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

తెలంగాణ విద్యా సంస్కరణల్లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సునీల్ మిట్టల్ను కోరారు. అలాగే చందన్వెల్లి డేటాసెంటర్ను త్వరగా ప్రారంభించాలని, హైదరాబాద్లో ఏఐ, క్లౌడ్ కార్యకలాపాలను విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ భేటీలో భారతీ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని మిట్టల్ హామీ ఇచ్చారు. ఎయిర్టెల్కు హైదరాబాద్ను రెండో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, డేటాసెంటర్ల సామర్థ్యాన్ని పెంచుతామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...