Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

రాజిత దేవి Jun 29, 2026 9:32 AM వరంగల్ 2 viewsabout 2 hours ago
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి - Udayam Digital
వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

Comments

G
Loading comments...