Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం

మహేష్ కుమార్ Jul 10, 2026 10:16 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
వాహనదారులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం - Udayam Digital
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపిన 'E20' ఇంధనం వాడకం వల్ల వాహనాల మైలేజీ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మైలేజ్ తగ్గినా పర్యావరణ ప్రయోజనాలే ఎక్కువని, కాలుష్యం తగ్గి ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుందని తెలిపింది. దేశీయ ఇంధన భద్రతను పెంచే ఈ ప్రక్రియపై 2001 నుంచే పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...