వార్తలకు తిరిగి వెళ్లండి
లోక్సభ స్థానాల పెంపునకు కేంద్రం కసరత్తు

మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను ఏకంగా యాభై శాతం పెంచేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో కసరత్తు చేస్తోంది.
జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందనే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను నివారించేందుకు, పాత నిష్పత్తినే కొనసాగించేలా ముసాయిదాను సిద్ధం చేస్తోంది.
Comments
Loading comments...