Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంబరాలు చేసుకోండి: జో రూట్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 4:52 PM జాతీయంక్రీడలు
సంబరాలు చేసుకోండి: జో రూట్‌ - Udayam
పాకిస్థాన్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సంబరాలను బాధ్యతగా జరుపుకోవాలని కెప్టెన్‌ జో రూట్‌ సూచించాడు. లార్డ్స్‌ టెస్టులో 194 పరుగులతో గెలిచిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆటగాళ్ల మద్యం వివాదాల నేపథ్యంలో రూట్‌ సూచన వచ్చింది. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో ఓలీ రాబిన్సన్‌ మెరిశాడు. చివరి టెస్టు సెప్టెంబర్‌ 9న జరుగుతుంది.

Comments

G
Loading comments...