వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాఖండ్లోని నీతి వ్యాలీలో తమక్ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బీఆర్ఓ నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. వరద ప్రవాహంలో కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.
ఈ ఘటనలో బీఆర్ఓ ఆపరేటర్ ఒకరు గల్లంతయ్యారు. వంతెన ధ్వంసం కావడంతో జిల్లా కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

