Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లో బీజేపీ ఒంటరి పోరు

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 09, 2026 9:18 AM ఆల్ ఇండియా జాతీయ
పంజాబ్‌లో బీజేపీ ఒంటరి పోరు - Udayam Digital
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రతినిధి ఆర్పీ సింగ్ స్పష్టం చేశారు. అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, డ్రగ్స్ సమస్యలపై చర్చలు జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పటిష్టతపై దృష్టి సారించిన నేతలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...