వార్తలకు తిరిగి వెళ్లండి
స్వర్ణదేవాలయంలో బీజేపీ జాతీయ చీఫ్ ప్రత్యేక పూజలు
Kumar Jun 20, 2026 11:26 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పవిత్ర అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ సమాచార కేంద్రం అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి, ఘనంగా సత్కరించారు. ఈ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Comments
Loading comments...