వార్తలకు తిరిగి వెళ్లండి
బిష్ణుపూర్ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ గేమ్స్ ముగింపు!

మణిపూర్లో ఐదు రోజుల పాటు వైభవంగా జరిగిన మొదటి బిష్ణుపూర్ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ గేమ్స్ 2026 నేటితో విజయవంతంగా ముగిసాయి. ముగింపు వేడుకలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, సీఎం యుమ్నం ఖేమ్చంద్ హాజరయ్యారు.
16 క్రీడాంశాల్లో జరిగిన ఈ పోటీల్లో 1,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించిన గవర్నర్, మణిపూర్ క్రీడా రంగానికి ఉన్న విశిష్టమైన గొప్పతనాన్ని కొనియాడారు.
Comments
Loading comments...