వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మలా సీతారామన్ కీలక సమీక్ష

విదేశీ కరెన్సీ డిపాజిట్ల పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. విదేశీ కరెన్సీ ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
బ్యాంకుల్లో డిపాజిట్లను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆకర్షణీయ వ్యూహాలపై చర్చించనున్నారు. బ్యాంకింగ్ రంగంలో తీసుకురావాల్సిన మార్పులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Loading comments...