Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో నాయబ్ సింగ్ సైనీ

రూపేష్ గౌడ్ Jul 13, 2026 11:00 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో నాయబ్ సింగ్ సైనీ - Udayam Digital
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ పంచకులలో మొక్కను నాటారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సీఎం పిలుపునిచ్చారు. తాను వెళ్ళిన ప్రతిచోటా వంద మొక్కలు నాటాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు సైనీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...