Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

వివేక్ గౌడ్ Jul 13, 2026 11:10 AM అల్ ఇండియా 8 viewsabout 1 hour ago
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam Digital
మధురై - తిరుచ్చి జాతీయ రహదారిపై కొత్తంపట్టి సమీపంలో ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40 మంది గాయపడగా, పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...