Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోటునే బడిగా మార్చిన ఉపాధ్యాయుడు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:13 AM జాతీయంGeneral
బోటునే బడిగా మార్చిన ఉపాధ్యాయుడు - Udayam
బిహార్‌లోని కఠిహార్‌ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఓ ఉపాధ్యాయుడు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పిల్లల కోసం బోటులోనే తరగతులు నిర్వహిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులను బోటులో సురక్షిత ప్రాంతానికి చేర్చి నిత్యం పాఠాలు, కోచింగ్‌ క్లాసులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...