Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో AI రోబో ‘DSC అర్జున్’ నిఘా

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 8:35 AM ఆల్ ఇండియా జాతీయ
భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల భద్రత కోసం AI ఆధారిత రోబో ‘DSC అర్జున్’ను మోహరించారు. 360 డిగ్రీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచే ఈ రోబో అనుమానాస్పద కదలికలు, వదిలివెళ్లిన సామాను, అగ్ని ప్రమాదాలను గుర్తించి అధికారులను అప్రమత్తం చేస్తుంది.

Comments

G
Loading comments...