Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం భద్రతపై రాజీపడం: డీజీ

Follow Udayam on Google
హరిక Aug 15, 2026 9:56 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
భోగాపురం భద్రతపై రాజీపడం: డీజీ - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భద్రత విషయంలో రాజీపడబోమని సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రవీణ్‌ రంజన్‌ తెలిపారు. ప్రయాణికులతో స్నేహపూర్వకంగా ఉంటూ, భాగస్వామ్య సంస్థల సమన్వయంతో సురక్షిత కార్యకలాపాలకు కృషి చేస్తామన్నారు. ఈ నెల 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్‌ ఇండక్షన్‌ వేడుక నిర్వహించింది.

Comments

G
Loading comments...