Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తి చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ

Follow Udayam on Google
Sai Sep 09, 2026 6:56 PM జాతీయంవినోదం
భక్తి చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ - Udayam
బాలీవుడ్‌లో భక్తి, ఆధ్యాత్మిక కథాంశాల సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ‘మహావతార్ నరసింహ’, ‘కృష్ణావతారం పార్ట్ 1’, ‘హనుమాన్ అంశ్’ చిత్రాల విజయాలు ఈ ధోరణికి ఊతమిచ్చాయి. యువతలో పురాణాలు, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగడం, మంచి కథనంతో భక్తి చిత్రాలను తెరకెక్కించడం ఇందుకు కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ‘హనుమాన్ అంశ్’ విజయానికి మౌత్ టాక్ కీలకమైందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...