Back to feed




భగీరథ్ కేసుతో పార్టీకి సంబంధం లేదు: రామచందర్రావు
Rajdeep Sardesai May 11, 2026 9:17 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

బండి భగీరథ్పై నమోదైన కేసు ఆయన కుటుంబానికి సంబంధించినదని, దీనితో భాజపాకు సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
విచారణలో కుటుంబీకుల ప్రమేయం ఉంటే చర్యలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు, వ్యక్తిగత అంశాలకు ముడిపెట్టవద్దని సూచించారు.
Comments
Loading comments...
Related Articles

రాజకీయాలు
కేంద్రంతో కలిసి పనిచేస్తాం: సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
28 minutes ago
రాజకీయాలు
సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన: ఎమ్మెల్యేగా ప్రమాణం వాయిదా
about 2 hours ago
రాజకీయాలు
హైదరాబాద్లో మోదీ మార్క్ రాజకీయం.. మిత్రుల ఇళ్లకు ప్రధాని.. ప్రోటోకాల్ దాటిన స్నేహం!
about 21 hours ago
రాజకీయాలు