Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

లోక్‌సభ స్థానాల విభజన

Aditi Jun 12, 2026 6:42 AM అల్ ఇండియా 11 views3 days ago
లోక్‌సభ స్థానాల విభజన - Udayam Digital
లోక్‌సభ స్థానాలను 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కడప, రాజంపేట, అనంతపురం, నంద్యాల నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మెదక్ స్థానాలను కూడా ప్రాతినిధ్యం కోసం మూడు భాగాలుగా విభజించనున్నారు.

Comments

G
Loading comments...