వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్సభ స్థానాలను 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కడప, రాజంపేట, అనంతపురం, నంద్యాల నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించనున్నారు.
తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ స్థానాలను కూడా ప్రాతినిధ్యం కోసం మూడు భాగాలుగా విభజించనున్నారు.
Comments
Loading comments...

