వార్తలకు తిరిగి వెళ్లండి

యువత ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. విద్యార్థులు చదువులతో పాటు సామాజిక, రాజకీయ పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

