వార్తలకు తిరిగి వెళ్లండి

చుంచుపల్లి మండలం రాంపురంలో ఉపాధ్యాయులు ‘బడి బాట’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, సౌకర్యాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
బడి ఈడు ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

