Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాచ్‌ ఆపాలనుకున్నారన్న వార్తలు నాకు తెలియవు: బాబర్‌

Follow Udayam on Google
Sai Aug 31, 2026 6:48 PM జాతీయంక్రీడలు
మ్యాచ్‌ ఆపాలనుకున్నారన్న వార్తలు నాకు తెలియవు: బాబర్‌  - Udayam
ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ టెస్టులో లంచ్‌ తర్వాత మైదానంలోకి రాకూడదని పాక్‌ జట్టు ఆలోచించిందన్న వార్తలు తనకు తెలియవని కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ స్పష్టం చేశాడు. అలాంటి చర్చ తన దృష్టికి రాలేదన్నాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ కుమారులతో స్కై స్పోర్ట్స్‌ ఇంటర్వ్యూ నేపథ్యంలో ఈ ప్రచారం వచ్చింది. అయితే మ్యాచ్‌ యథావిధిగా కొనసాగింది. లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ 194 పరుగులతో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...